| చమురు పరిశ్రమ సంక్షొభంలో వుంది; జైపాల్ రెడ్డి విశాఖ, ఫిబ్రవరి 20 (హి స) : చమురు పరిశ్రమ ఇప్పటికీ సంక్షోభంలోనే ఉందని, చమురు కంపెనీలు లక్షా 50 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్రెడ్డి పేర్కొన్నారు. పెట్రో ధరలు పెంచడం బాధగా అనిపించినా తప్పనిసరి పరిస్థితుల్లో పె...... |