welcome to Hindusthan Samachar
ब्रेकिंग न्यूज़
ముఖ్య వార్తలు
రాజకీయం
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం

హైదరాబాద్: 1 ఏప్రిల్ (హి.స)ః రాజధానిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం ఉదయం ధ్వంసం చేశారు. నగరంలోని అశోక్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున ..

న్యాయవార్తలు
నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాం: సాయిరెడ్డి

హైదరాబాద్:14 ఏప్రిల్ (హి.స)ః వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం అత్యంత పారదర్శకమని, ఈ వ్యవహారంపై నమోదు చేసిన కేసులో తామంతా నిర్ధోషులుగా బయటకు వస్తామనే ధృడసంకల్పం ఉందని ఆడిటర్ వేణుంబాకం ..

ఇతరములు
@@HS_VIVIDHA_NEWS@@
జాతీయ వార్తలు
సుప్రీంకోర్టులో వైఎస్ విజయమ్మ పిటిషన్

హైదరాబాద్:11 మే (హి.స)ః తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల వ్యవహరంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో ..

అంతర్జాతీయం
అంతర్రాష్ట సరిహద్దుకు పరిష్కారం: చిదంబరం

ఈటానగర్,12 మే (హి.స): అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్ర సరిహద్దు వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం సుప్రీంకోర్టు నియమించిన 'రాజ్యాంగ సరిహద్దు కమిషన్' జూన్ మాసంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు..

క్రీడ
సచిన్ కు జార్ఖండ్ అసెంబ్లీ అభినందన

రాంచీ: 17 మార్చి (హి.స)ః  క్రికెట్ చరిత్రలో వందో సెంచరీ సాధించిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు జార్ఖండ్ శాసనసభ అభినందనలు తెలిపింది. సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించింది. సచిన్ మరిన్ని రికార్డులు సాధించాలని ..

వాణిజ్యం
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

హైదరాబాద్:2 మే (హి.స)ః మూడు రోజుల వరుస లాభాలకు తెరదించుతూ భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ఓ దశలో లాభాల్ని ఆర్జించిన సూచీలు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో మధ్యాహ్నం తర్వాత మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. ..

भविष्य
విజ్ఞానం
కుటుంబాలలో చిచ్చు పెడుతున్న జగన్ : దేవినేని ఉమా

విజయవాడ, 10  మే (హి.స) : రాజకీయ స్వార్థం కోసం కుటుంబాలలో జగన్ చిచ్చుపెడుతున్నాడని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పచ్చటి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఉసురు తగలకమానదని ఆయన అన్నారు. ..

లేఖ
వినోదం
త్వరలోనే మంచి వార్త చెబుతా: మోహన్‌బాబు

తిరుమల, 15 ఏప్రిల్ (హి.స): రాజకీయాల గురించి త్వరలోనే ఓ మంచి వార్త చెబుతానని సినీనటుడు డాక్టర్ మోహన్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన బయోమెట్రిక్ కేంద్రం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మోహన్‌బాబు ఆలయం వెలుపల మీడియాతో ..